జార్జిరెడ్డి స్ఫూర్తితో పోరాడుదాం: పీడీఎస్యు

byసూర్య | Thu, Apr 11, 2024, 10:57 PM

నూతన జాతీయ విద్యావిధానం-2020ని వ్యతిరేకిస్తూ జార్జిరెడ్డి స్ఫూర్తితో పోరాడుదామని పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి నామాల అజాద్ పిలుపునిచ్చారు. జార్జిరెడ్డి 52వ వర్గంతి సందర్భంగా గురువారం ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సదస్సులో మాట్లాడారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడటామే జార్జిరెడ్డికి అర్పించే ఘన నివాళులు అని పేర్కొన్నారు. జార్జిరెడ్డి విద్యార్థుల స్ఫూర్తి కెరటంలా నిలిచారని అన్నారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM