రేపు కామేపల్లి మండల కేంద్రంలో క్రికెట్ టోర్నమెంట్

byసూర్య | Thu, Apr 11, 2024, 10:55 PM

కామేపల్లిలో కామేపల్లి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యాన శుక్రవారం కామేపల్లి, కారేపల్లి, ఏన్కూర్, రఘునాథపాలెం, ఇల్లెందు మండలాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రథమ బహుమతి రూ. 20 వేలు, ద్వితీయ బహుమతి రూ. 10 వేలు అందించనుండగా.. ఆ సక్తి కలిగిన క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.


Latest News
 

లీగల్ నోటీసులతో బెదిరించాలని చూస్తే భయపడేవారు లేరన్న సంజయ్ Wed, Oct 23, 2024, 04:03 PM
బిసి రాజ్యాధికార సమితి ఏర్పాటుకు సమరభేరి Wed, Oct 23, 2024, 04:01 PM
కొండా సురేఖ తరఫున రిప్లై దాఖలు చేసిన న్యాయవాది గుర్మీత్ సింగ్ Wed, Oct 23, 2024, 04:00 PM
పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసే దిశగా చర్యలు..... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Wed, Oct 23, 2024, 03:59 PM
వర్షంతో కూడిన ఈదురుగాడుపుకు నేలమట్టమైన పొలం Wed, Oct 23, 2024, 03:53 PM