ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే

byసూర్య | Wed, Apr 10, 2024, 04:06 PM

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నరసాపూర్ లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి వారి శావా వూరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ ఛైర్మెన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణకు స్మార్ట్ షూ కంపెనీ.. 87 వేల మందికి ఉపాధి..! Fri, Oct 25, 2024, 05:48 PM
జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 05:47 PM
అనంతపురం: 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం పోస్టర్లు విడుదల Fri, Oct 25, 2024, 05:36 PM
ధర్మవరం: డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు గడువు పెంపు Fri, Oct 25, 2024, 05:33 PM
గుంతకల్లు: విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి Fri, Oct 25, 2024, 05:31 PM