జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

byసూర్య | Fri, Oct 25, 2024, 05:47 PM

ఫార్మా కంపెనీలు వ్యర్థాలను విచ్చలవిడిగా వదిలితే తగలబెడుతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో రైతాంగం ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఈ క్రమంలో రైతుల పొలాల్లోకి ఫార్మా కంపెనీలు వ్యర్థాలను వదిలితే.. ఊరుకునేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు. మనిషికి అన్నం పెట్టే రైతుల భూములు నాశనం చేసిన రూ.కోట్లు సంపాదిస్తారాని ఆయన పారిశ్రామికవేత్తలపై ఫైర్ అయ్యారు.


Latest News
 

ఫార్మా కంపెనీలపై జడ్చర్ల ఎమ్మెల్యే సీరియస్ Fri, Oct 25, 2024, 07:53 PM
ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి Fri, Oct 25, 2024, 07:53 PM
'నాన్న అమ్మేస్తానన్నాడు.. ఇంటికి వెళ్లను'.. స్కూళ్లో దాక్కున్న ఆరో తరగతి బాలిక Fri, Oct 25, 2024, 07:51 PM
మూసీ నిర్వాసితులకు రూ.కోటి విలువైన ఇంటి స్థలం.. గజం రూ.50 వేలకు పైగానే, సర్కార్ కీలక నిర్ణయం. Fri, Oct 25, 2024, 07:50 PM
నారాయణపేట: పోలీసులకు వ్యాసరచన పోటీలు Fri, Oct 25, 2024, 07:49 PM