ఫార్మా కంపెనీలపై జడ్చర్ల ఎమ్మెల్యే సీరియస్

byసూర్య | Fri, Oct 25, 2024, 07:53 PM

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లిలోని అరబిందో, హిటీరో, శిల్ప కంపెనీలు వ్యవసాయ పొలాలకు కలుషితమైన నీటిని విడుదల చేయడంపై శుక్రవారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సీరియస్ అయ్యారు.
పచ్చని పంటపొలాలకు కలుషితమైన నీటిని పంపించడం ఆపకపోతే కంపెనీలపై కఠినచర్యలు తీసుకుంటామని కంపెనీ యాజమాన్యాలను హెచ్చరించారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM