గుంతకల్లు: విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి

byసూర్య | Fri, Oct 25, 2024, 05:31 PM

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో పీజీ సెట్ కి కేవలం 20, 30 శాతం మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయని ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి అన్నారు. శుక్రవారం గుంతకల్లులో ఆయన మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలలో 100 శాతం సీట్లు భర్తీ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు.
కానీ ఇంకా 70, 80 శాతం వరకు సీట్లు భర్తీ కాలేదన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి తక్షణమే డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి యూనివర్సిటీలో చేరడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేసారు.


Latest News
 

ఇక ఆ రూట్‌లో ప్రయాణించేవారికి నో టెన్షన్ Fri, Oct 25, 2024, 08:00 PM
కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 07:59 PM
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం Fri, Oct 25, 2024, 07:58 PM
కల్వకుర్తి: చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి Fri, Oct 25, 2024, 07:56 PM
హైడ్రా ఆర్డినెన్స్‌పై పిటిషన్‌.. రేవంత్ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు Fri, Oct 25, 2024, 07:55 PM