మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం

byసూర్య | Fri, Oct 25, 2024, 07:58 PM

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు చౌరస్తా బైపాస్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం. రోడ్డును దాటుతున్న ద్విచక్ర వాహనదారుడిని ఒక ఇన్నోవా వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇన్నోవా వాహనం చాలా వేగంగా వచ్చిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM