సంగమేశ్వర స్వామి ఆలయంలో పూజలు

byసూర్య | Thu, Apr 11, 2024, 10:17 AM

సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలోని శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శివలింగానికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు వేదమంత్రాలతో జరిపించారు. భక్తులు శివలింగానికి అభిషేకాలను చేశారు. అనంతరం ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమాలను జరిపించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.


Latest News
 

సచివాలయం వద్ద ఉద్రిక్తత Fri, Oct 25, 2024, 03:42 PM
11 మంది కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత Fri, Oct 25, 2024, 03:39 PM
విమానానికి బాంబు బెదిరింపు కాల్ Fri, Oct 25, 2024, 03:30 PM
మైనర్ కూతురిని వ్యభిచారంలోకి దింపిన తల్లికి జీవిత ఖైదు Fri, Oct 25, 2024, 03:17 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి భారీ ఊరట Fri, Oct 25, 2024, 03:13 PM