11 మంది కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత

byసూర్య | Fri, Oct 25, 2024, 03:39 PM

TG: సంగారెడ్డి జిల్లాలోని కస్తూర్బా గురుకులంలో విద్యార్థినిలు అస్వస్థత గురయ్యారు. న్యాల్‌కల్ కస్తూర్బా గురుకులం పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థినులు శ్వాసకోస సమస్యలతో ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో అప్రమత్తమత్తమైన సిబ్బంది.. చికిత్సా నిమిత్తం విద్యార్థినులను హుటాహుటీన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

తెలంగాణకు స్మార్ట్ షూ కంపెనీ.. 87 వేల మందికి ఉపాధి..! Fri, Oct 25, 2024, 05:48 PM
జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 05:47 PM
అనంతపురం: 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం పోస్టర్లు విడుదల Fri, Oct 25, 2024, 05:36 PM
ధర్మవరం: డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు గడువు పెంపు Fri, Oct 25, 2024, 05:33 PM
గుంతకల్లు: విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి Fri, Oct 25, 2024, 05:31 PM