అనంతపురం: 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం పోస్టర్లు విడుదల

byసూర్య | Fri, Oct 25, 2024, 05:36 PM

21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం అనంతపురం జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 21వ అఖిల భారత పశు గణనకు సంబంధించిన గోడపత్రాలు, బ్రోచర్లు, స్టిక్కర్లు, సూచన పుస్తకాలను కలెక్టర్ ఆవిష్కరించారు.
భారత దేశమంతా 21వ అఖిల భారత పశు గణన, ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం అక్టోబర్ 25 నుంచి 2025 ఫిబ్రవరి 28 తేదీ వరకు ఉంటుందన్నారు.


Latest News
 

ఫార్మా కంపెనీలపై జడ్చర్ల ఎమ్మెల్యే సీరియస్ Fri, Oct 25, 2024, 07:53 PM
ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి Fri, Oct 25, 2024, 07:53 PM
'నాన్న అమ్మేస్తానన్నాడు.. ఇంటికి వెళ్లను'.. స్కూళ్లో దాక్కున్న ఆరో తరగతి బాలిక Fri, Oct 25, 2024, 07:51 PM
మూసీ నిర్వాసితులకు రూ.కోటి విలువైన ఇంటి స్థలం.. గజం రూ.50 వేలకు పైగానే, సర్కార్ కీలక నిర్ణయం. Fri, Oct 25, 2024, 07:50 PM
నారాయణపేట: పోలీసులకు వ్యాసరచన పోటీలు Fri, Oct 25, 2024, 07:49 PM