కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

byసూర్య | Wed, Apr 10, 2024, 04:05 PM

రామగిరి మండలం రత్నపూర్, బేగంపేట, ముస్తాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపిడిఓ శైలజ రాణి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని, మద్దతు ధరకు ధాన్యం విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం స్వరూప రాణి, సిసిలు శంకర్, రమేష్, శోభారాణి, కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం Fri, Oct 25, 2024, 07:58 PM
కల్వకుర్తి: చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి Fri, Oct 25, 2024, 07:56 PM
హైడ్రా ఆర్డినెన్స్‌పై పిటిషన్‌.. రేవంత్ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు Fri, Oct 25, 2024, 07:55 PM
చుట్టూ నీళ్లు.. మధ్యలో కాటేజీలు, థ్రిల్లింగ్ టూరిస్ట్ స్పాట్ Fri, Oct 25, 2024, 07:54 PM
ఫార్మా కంపెనీలపై జడ్చర్ల ఎమ్మెల్యే సీరియస్ Fri, Oct 25, 2024, 07:53 PM