byసూర్య | Fri, Mar 29, 2024, 08:26 PM
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో శుక్రవారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని టీడీపీ నాయకులు, నందమూరి అభిమానులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి విఠల్, సీనియర్ నాయకులు మార్ని రాజారావు, వినోద్, సాయిలు, వెంకటేష్, చక్రధర్ రావు, సత్యనారాయణ, దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.