కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

byసూర్య | Fri, Mar 29, 2024, 08:27 PM

నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బొగుడ మీది శ్రీధర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులుగా సుధాకర్, తలారి లక్ష్మణ్ ఠాగూర్, ప్రధాన కార్యదర్శిగా దివిటి కిష్టయ్య, సంయుక్త కార్యదర్శిగా సంగన్న గారి వెంకట్రాంరెడ్డి, కలాలి మురళి గౌడ్, కోశాధికారిగా కొంపల్లి లక్ష్మాగౌడ్ ఎన్నికయ్యారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM