byసూర్య | Fri, Mar 29, 2024, 08:27 PM
నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బొగుడ మీది శ్రీధర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులుగా సుధాకర్, తలారి లక్ష్మణ్ ఠాగూర్, ప్రధాన కార్యదర్శిగా దివిటి కిష్టయ్య, సంయుక్త కార్యదర్శిగా సంగన్న గారి వెంకట్రాంరెడ్డి, కలాలి మురళి గౌడ్, కోశాధికారిగా కొంపల్లి లక్ష్మాగౌడ్ ఎన్నికయ్యారు.