ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవంలో నగర మేయర్

byసూర్య | Fri, Mar 29, 2024, 08:19 PM

ఖమ్మం 4వ డివిజన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా కైకొండాయిగూడెం రోడ్లో కొలువైన శ్రీశ్రీశ్రీ అంకమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ మద్దిరావమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్లు, నాగేంద్రస్వామి దేవాలయం పునః ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది.
ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా నగర మేయర్ పునుకొల్లు నీరజ పాల్గొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రతిష్ట విగ్రహాలకు క్షీరాభిషేకం మేయర్ చేతుల మీదుగా నిర్వహించారు.


Latest News
 

పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని విషం తాగి ప్రేమికులు ఆత్మహత్య Sun, Apr 28, 2024, 07:58 PM
మూతపడుతున్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు.. మందుల కొరతే కాదు, కిరాయిలు కూడా కట్టలేని దుస్థి Sun, Apr 28, 2024, 07:55 PM
అసలు మాకు ఆ ఆలోచనే లేదు.. వాళ్లిద్దరి మధ్యే ఏదో ఉంది: కేటీఆర్ Sun, Apr 28, 2024, 07:42 PM
ఉచితంగా సమ్మర్ క్లాసులు.. స్పోకెన్ ఇంగ్లిష్, యోగా, ఇతర కోర్సులు Sun, Apr 28, 2024, 07:36 PM
70 ఏళ్ల క్రితం గంధర్వ వివాహం.. ఇప్పుడు మనవళ్లు, మనవరాళ్ల చేతుల మీదుగా గ్రాండ్‌గా పెళ్లి Sun, Apr 28, 2024, 07:31 PM