byసూర్య | Fri, Mar 29, 2024, 02:40 PM
ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ చిన్నారులకు ప్రతి రోజు వ్యాయామం చేయించడం వల్ల తప్పకుండా మార్పు వస్తుందని, ఫిజియోథెరపీ వైద్యులు జి. అరుణ్ కుమార్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి పట్టణంలోనీ స్థానిక భవిత భవనంలో తెలంగాణ సర్వ శిక్షాభియాన్ వారి సహిత విద్యలో భాగంగా ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న ఉచిత ఫిజియోథెరపీ శిబిరంలో దివ్యాంగ చిన్నారులకు ఫిజియోథెరపీ చికిత్సలు అందజేశారు.