మాజీ ఎమ్మెల్యే పరామర్శ

byసూర్య | Fri, Mar 29, 2024, 02:41 PM

పెద్దపల్లి నియోజకవర్గం జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన పర్లపల్లి రాయమల్లు ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం బాధిత కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్, ప్రజాప్రతినిధులు నాయకులు ఉన్నారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM