byసూర్య | Fri, Mar 29, 2024, 02:41 PM
పెద్దపల్లి నియోజకవర్గం జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన పర్లపల్లి రాయమల్లు ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం బాధిత కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్, ప్రజాప్రతినిధులు నాయకులు ఉన్నారు.