రుద్రూర్ లో బిజెపిలో చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు

byసూర్య | Fri, Mar 29, 2024, 02:41 PM

రుద్రూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన 50 మంది కార్యకర్తలు గురువారం పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు ఇన్ చార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు అరుణతార, ఎండల లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ గార్గే, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM