లోక్ సభ బరిలో ఇద్దరు వారసులు

byసూర్య | Mon, Apr 29, 2024, 01:37 PM

ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో ఇద్దరు రాజకీయ నాయకుల వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పెద్దపల్లి బరిలో మాజీ ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కరీంనగర్లో మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ రాజేందర్ రావు కాంగ్రెస్ నుంచే బరిలో ఉన్నారు.


Latest News
 

రైలు పట్టాల ప్రక్కన మహిళ మృతదేహం Wed, May 15, 2024, 02:34 PM
వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు Wed, May 15, 2024, 02:31 PM
శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే Wed, May 15, 2024, 02:27 PM
తీన్మార్ మల్లన్నను గెలిపించాలి Wed, May 15, 2024, 02:26 PM
కామారెడ్డి అయ్యప్ప ఆలయంలో అన్న ప్రసాద వితరణ Wed, May 15, 2024, 01:43 PM