బావిలో పడి వలస కూలీ మృతి

byసూర్య | Mon, Apr 29, 2024, 01:43 PM

లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మధ్యప్రదేశ్ కు చెందిన లాల్ దాస్ కొంరె అనే వలస కూలీ మృతి చెందాడు. మృతుడు అయిదు రోజుల క్రితం మరో నలుగురు కూలీలతో కలిసి పనికోసం వచ్చాడు. స్థానికంగా మామిడి కాయల మండీలో ఒకరోజు పని చేశారు. కూలి డబ్బులు తీసుకుని తిరిగి తమ రాష్ట్రానికి వెళ్తున్నట్టు చెప్పి వెళ్ళాడు. రెండు రోజుల తర్వాత బావిలో శవమై కనిపించినట్లు ఎస్సై చంద్రకుమార్ ఆదివారం తెలిపారు.


Latest News
 

ఓటింగ్‌కు వెళ్లినవారికి రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మధ్య స్పెషల్ ట్రైన్, వివరాలివే Tue, May 14, 2024, 09:22 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ Tue, May 14, 2024, 09:15 PM
అన్ని సెగ్మెంట్లలో పెరిగిన పోలింగ్ శాతం.. కాంగ్రెస్ బలంగా ఉన్న ఆ రెండు స్థానాల్లో మాత్రం తగ్గింది Tue, May 14, 2024, 09:11 PM
తెలంగాణలో కాంగ్రెస్ పక్కాగా గెలిచే ఎంపీ స్థానాలివే.. భట్టి ఎగ్జిట్ పోల్స్ Tue, May 14, 2024, 09:06 PM
పట్నం ప్రజలకంటే పల్లె జనం నయం.. 100 శాతం పోలింగ్.. ఆదర్శంగా నిలిచిన తండా Tue, May 14, 2024, 09:01 PM