కాచాపూర్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

byసూర్య | Fri, Mar 29, 2024, 02:37 PM

విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని మండల విద్యాధికారి ఎల్లయ్య ఆదేశించారు. గురువారం భిక్కనూరు మండలంలోని కాచాపూర్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను ఆయన పరిశీలించారు. పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని తెలిపారు.


Latest News
 

బావిలో పడి వలస కూలీ మృతి Mon, Apr 29, 2024, 01:43 PM
వంశీకృష్ణని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే Mon, Apr 29, 2024, 01:41 PM
లోక్ సభ బరిలో ఇద్దరు వారసులు Mon, Apr 29, 2024, 01:37 PM
ఇంటింటికి బిజెపి అభివృద్ధి కరపత్రాలు పంపిణీ Mon, Apr 29, 2024, 01:35 PM
కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం Mon, Apr 29, 2024, 01:32 PM