ముఖ్యమంత్రిని కలిసిన నిర్మల రెడ్డి

byసూర్య | Fri, Mar 29, 2024, 01:41 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్, డిసిసి అధ్యక్షురాలు నిర్మలారాణి తన కుమారుడు భరత్ రెడ్డి తో కలిసి హైదరాబాద్ లో శుక్రవారం కలిశారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగానే కలిసినట్లు నిర్మల రెడ్డి తెలిపారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.


Latest News
 

మేడే గోడపత్రికల ఆవిష్కరణ Mon, Apr 29, 2024, 12:31 PM
ఎన్నిక ప్రచారం నిర్వహించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి Mon, Apr 29, 2024, 12:28 PM
విద్యుత్ షాక్ తో మహిళ మృతి Mon, Apr 29, 2024, 12:25 PM
కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM