byసూర్య | Fri, Mar 29, 2024, 01:41 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్, డిసిసి అధ్యక్షురాలు నిర్మలారాణి తన కుమారుడు భరత్ రెడ్డి తో కలిసి హైదరాబాద్ లో శుక్రవారం కలిశారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగానే కలిసినట్లు నిర్మల రెడ్డి తెలిపారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.