ఎన్నిక ప్రచారం నిర్వహించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి

byసూర్య | Mon, Apr 29, 2024, 12:28 PM

మూడోసారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు పార్టీ శ్రేణులు, అభిమానులు విశ్రమించవద్దని సైదిరెడ్డి కోరారు. కనగల్ మండల కేంద్రంలో ఎన్నిక ప్రచారం నిర్వహించారు. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన అభ్యర్థి కనీసం ఐదేళ్ల కాలంలో ఒకసారి కూడా ఇక్కడికి రాకపోవడమే కాకుండా ఏనాడు ప్రజల గురించి పట్టించుకోలేదన్నారు. తనను గెలిపిస్తే కనగల్ నుంచి దేవరకొండ వరకు నాలుగు వరస రహదారితో పాటు కనగల్ మైలసముద్రంకు ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ నుంచి ప్రత్యేక కాలువ ఏర్పాటు చేసి చెరువు నింపే విధంగా కృషి చేస్తామన్నారు. మూడు సంవత్సరాల్లోనే జిల్లాలో 50 వేలమంది నిరుద్యోగులకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అనంతరం అక్కడి వ్యాపారులను ఓట్లు అభ్యర్థించారు.


Latest News
 

ఓటింగ్‌కు వెళ్లినవారికి రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మధ్య స్పెషల్ ట్రైన్, వివరాలివే Tue, May 14, 2024, 09:22 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ Tue, May 14, 2024, 09:15 PM
అన్ని సెగ్మెంట్లలో పెరిగిన పోలింగ్ శాతం.. కాంగ్రెస్ బలంగా ఉన్న ఆ రెండు స్థానాల్లో మాత్రం తగ్గింది Tue, May 14, 2024, 09:11 PM
తెలంగాణలో కాంగ్రెస్ పక్కాగా గెలిచే ఎంపీ స్థానాలివే.. భట్టి ఎగ్జిట్ పోల్స్ Tue, May 14, 2024, 09:06 PM
పట్నం ప్రజలకంటే పల్లె జనం నయం.. 100 శాతం పోలింగ్.. ఆదర్శంగా నిలిచిన తండా Tue, May 14, 2024, 09:01 PM