మేడే గోడపత్రికల ఆవిష్కరణ

byసూర్య | Mon, Apr 29, 2024, 12:31 PM

చికాగో అమరులు చిందించిన నెత్తుటి సాక్ష్యం మేడే అని, అమరుల ఆశయ సాధనకై పోరాడుదామని ఏఐటీయూసీ నల్గొండ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం కొండమల్లేపల్లిలో మేడేకు సంభందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే 1న వాడవాడలా కార్మిక జెండా రెపరెపలాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వెంకటరాములు, వెంకటయ్య, సోమ్ల, శంకర్, హతిరాం, నందు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఏపీలో గెలుపు జగన్‌దే.. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఒక్కటే ఎంపీ సీటు: కేటీఆర్ Wed, May 15, 2024, 11:23 PM
రిగ్గింగ్ జరిగింది.. రీపోలింగ్‌కు ఎంత దూరమైనా వెళ్తా: మాధవీలత Wed, May 15, 2024, 11:18 PM
ఇదేం దరిద్రపు అలవాటు తల్లి.. అర్థరాత్రి శబ్దాలు, ఏంటా అని లేచి చూస్తే షాకింగ్ విషయం వెలుగులోకి Wed, May 15, 2024, 08:37 PM
అసెంబ్లీ ఎన్నికలకు మించి పోలింగ్.. కసిగా ఓటేశారు, అదే జరగబోతోందా Wed, May 15, 2024, 08:30 PM
తెలంగాణకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు Wed, May 15, 2024, 08:25 PM