దొంగతనం కేసు చేదించిన పోలీసులు

byసూర్య | Fri, Mar 29, 2024, 01:41 PM

మద్నూర్ మహాజన్ బాలాజీ అనే వ్యక్తి ఇంట్లో మార్చి 26న సాయంత్రం 8 గంటలకు దొంగతనం జరిగింది. 15 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల బంగారు బిస్కెట్, 16000 నగదు ఎత్తుకెళ్లారని మద్నూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మద్నూర్ గ్రామానికి చెందిన ఉప్పరివార్ శ్రీనును పోలీసులు పట్టుకొని ఈ కేసులో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు మద్నూర్ పోలీసులు తెలిపారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM