రేపు మక్తల్ కు డీకే అరుణ రాక

byసూర్య | Fri, Mar 29, 2024, 12:53 PM

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గానికి శనివారం మహాబూబ్ నగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణ రానున్నట్లు నియోజకవర్గ కన్వీనర్ కరుణి స్వామి శుక్రవారం ప్రకటనలలో తెలిపారు. దీంతో నియోజకవర్గంలోని మాగనూరు కృష్ణ మండలాల కార్యకర్తల విస్తృత సాయి సమావేశానికి డీకే అరుణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య, ముఖ్యఅతిథిగా రానున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు.


Latest News
 

బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి Mon, Apr 29, 2024, 12:43 PM
భూత్పూర్ లో కొండ ఇంటింటి ప్రచారం Mon, Apr 29, 2024, 12:41 PM
బూటకపు ఎన్ కౌంటర్లతో మందిని చంపాడు: మల్లు రవి Mon, Apr 29, 2024, 12:39 PM
వనపర్తిలో మూడు జిల్లాల సీపీఎం సమావేశం Mon, Apr 29, 2024, 12:37 PM
మేడే గోడపత్రికల ఆవిష్కరణ Mon, Apr 29, 2024, 12:31 PM