బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి

byసూర్య | Mon, Apr 29, 2024, 12:43 PM

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, లింగాల మండలం పరిధిలోని కాంసాన్ పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన యాదవుల బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే సతీమణి, సిబిఎం ట్రస్ట్ చైర్మన్, అమ్రాబాద్ జడ్పిటిసి డాక్టర్ చిక్కుడు అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనురాధ బోనం ఎత్తి, నైవేద్యాన్ని సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.


Latest News
 

ఇదేం దరిద్రపు అలవాటు తల్లి.. అర్థరాత్రి శబ్దాలు, ఏంటా అని లేచి చూస్తే షాకింగ్ విషయం వెలుగులోకి Wed, May 15, 2024, 08:37 PM
అసెంబ్లీ ఎన్నికలకు మించి పోలింగ్.. కసిగా ఓటేశారు, అదే జరగబోతోందా Wed, May 15, 2024, 08:30 PM
తెలంగాణకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు Wed, May 15, 2024, 08:25 PM
రేషన్‌ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన Wed, May 15, 2024, 07:53 PM
పెద్ద మనసు చాటుకున్న పోలీసులు.. హ్యాట్సాప్ అంటున్న నెటిజన్లు Wed, May 15, 2024, 07:48 PM