byసూర్య | Mon, Apr 29, 2024, 01:04 PM
ప్రభుత్వ అధికారినంటూ హోటల్స్, రెస్టారెంట్స్, క్లినిక్స్ కు ఫోన్ చేసి యూపీఐ ద్వారా డబ్బులు వెంచుకుంటున్న సైబర్ నేరస్తుడిని అరెస్ట్ చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. పట్టణ పోలీసు వివరాల ప్రకారం. కొత్తకాపు శరత్ చంద్రరెడ్డి(27) నుండి మొబైల్ ఫోన్, రెండు జియో సిమ్ కార్డ్స్, ఫోన్ నంబర్స్ 6305468441, 9391886913 స్వాధీనం చేసుకొని ఆదివారం రాత్రి మేజిస్ట్రేట్ ముందు హజరుపరచి రిమాండ్ కు తరలించారు.