ఎంపీగా వంశీచంద్ రెడ్డిని గెలిపించండి: ఎమ్మెల్యే

byసూర్య | Mon, Apr 29, 2024, 01:07 PM

నారాయణపేట మండలం శాసన్ పల్లి గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు. దేశానికి ప్రధానిగా రాహుల్ గాంధీని చేసేందుకు అందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, ఎంపీగా వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని కోరారు.


Latest News
 

ఓటింగ్‌కు వెళ్లినవారికి రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మధ్య స్పెషల్ ట్రైన్, వివరాలివే Tue, May 14, 2024, 09:22 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ Tue, May 14, 2024, 09:15 PM
అన్ని సెగ్మెంట్లలో పెరిగిన పోలింగ్ శాతం.. కాంగ్రెస్ బలంగా ఉన్న ఆ రెండు స్థానాల్లో మాత్రం తగ్గింది Tue, May 14, 2024, 09:11 PM
తెలంగాణలో కాంగ్రెస్ పక్కాగా గెలిచే ఎంపీ స్థానాలివే.. భట్టి ఎగ్జిట్ పోల్స్ Tue, May 14, 2024, 09:06 PM
పట్నం ప్రజలకంటే పల్లె జనం నయం.. 100 శాతం పోలింగ్.. ఆదర్శంగా నిలిచిన తండా Tue, May 14, 2024, 09:01 PM