బూటకపు ఎన్ కౌంటర్లతో మందిని చంపాడు: మల్లు రవి

byసూర్య | Mon, Apr 29, 2024, 12:39 PM

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవరం ఐనోల్ గ్రామంలో ఆదివారం కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి, మాజీ ఎంపీ డాక్టర్ మల్లురవి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భారత రాష్ట్ర సమితి పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ అధికారిగా పనిచేసిన కాలంలో ఎంతోమందిని ఎన్ కౌంటర్ల పేరుతో చంపివేశాడని అన్నారు.


Latest News
 

ఓటింగ్‌కు వెళ్లినవారికి రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మధ్య స్పెషల్ ట్రైన్, వివరాలివే Tue, May 14, 2024, 09:22 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ Tue, May 14, 2024, 09:15 PM
అన్ని సెగ్మెంట్లలో పెరిగిన పోలింగ్ శాతం.. కాంగ్రెస్ బలంగా ఉన్న ఆ రెండు స్థానాల్లో మాత్రం తగ్గింది Tue, May 14, 2024, 09:11 PM
తెలంగాణలో కాంగ్రెస్ పక్కాగా గెలిచే ఎంపీ స్థానాలివే.. భట్టి ఎగ్జిట్ పోల్స్ Tue, May 14, 2024, 09:06 PM
పట్నం ప్రజలకంటే పల్లె జనం నయం.. 100 శాతం పోలింగ్.. ఆదర్శంగా నిలిచిన తండా Tue, May 14, 2024, 09:01 PM