గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి తరలింపు

byసూర్య | Fri, Mar 29, 2024, 12:53 PM

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అచ్చంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామం సమీపంలో శుక్రవారం పర్వతాలు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో పర్వతాలు కుడికాలు విరగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది పైలెట్ పాండు, ఈఎంటి నగేష్ ప్రథమ చికిత్స చేసి కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM