byసూర్య | Thu, Mar 28, 2024, 12:54 PM
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను గురువారం ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి సతీమణి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం వారికి శాలువా కప్పి, పూలమాలవేసి సత్కరించారు.