అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

byసూర్య | Thu, Mar 28, 2024, 12:54 PM

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను గురువారం ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి సతీమణి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం వారికి శాలువా కప్పి, పూలమాలవేసి సత్కరించారు.


Latest News
 

భగవద్గీతల పంపిణీ Mon, May 20, 2024, 03:33 PM
ప్రభుత్వ పాఠశాల పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి Mon, May 20, 2024, 03:33 PM
విద్యుత్ షాక్ తో యువకుడి మృతి Mon, May 20, 2024, 03:31 PM
హైదరాబాద్‌‌లో మళ్లీ వర్షం Mon, May 20, 2024, 03:27 PM
సామాన్యుడు కొనేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలి Mon, May 20, 2024, 03:27 PM