మళ్ళీ తగ్గిన మిర్చి ధర.... ఎంతంటే!

byసూర్య | Fri, Mar 01, 2024, 01:56 PM

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ. 20, 800 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ. 7, 650 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు.
మార్కెట్లో రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు. కాగా, నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ. 300 తగ్గగా, పత్తి ధర మాత్రం రూ. 50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM