ఆస్తిపన్ను వడ్డీపై 90శాతం రాయితీ: కేఎంసీ కమిషనర్

byసూర్య | Fri, Mar 01, 2024, 01:54 PM

2022-23 సంవత్సరం వరకూ బకాయి ఉన్న ఆస్తి పన్నులపై విధించిన మొత్తం వడ్డీపై 90శాతం రాయితీ ఇస్తున్నట్లు ఖమ్మం నగరపాలకసంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బకాయి ఉన్న పూర్తి ఇంటిపన్ను చెల్లించిన వారికే వడ్డీరాయితీ ఉంటుందన్నారు.
వన్ టైం సెటిల్మెంట్ ద్వారా మార్చి 31 వరకు బకాయిలు చెల్లించి, వడ్డీపై 90శాతం రాయితీ పొందవచ్చని, ఆస్తిపన్నుల బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM