byసూర్య | Fri, Mar 01, 2024, 12:10 PM
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఛలో మేడిగడ్డ కార్యక్రమానికి హాజరవుతున్న రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కిపాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు జనగాం జిల్లా కరుణపురం జాతీయ రహదారి వద్ద స్వాగతం పలుకడానికి పాలకుర్తి నియోజకవర్గ పార్టీ నాయకులు భారీగా చేరుకున్నారు. శుక్రవారం ఈ కార్యక్రమంలో రాయపర్తి, తొర్రూర్ మండలాల నాయకులున్నారు.