వినియోదారులకు జీరో బిల్లులు అందజేత

byసూర్య | Fri, Mar 01, 2024, 12:13 PM

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోదారులకు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి విద్యుత్ శాఖ సిబ్బంది జీరో బిల్లు రిసిప్టులను శుక్రవారం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నరేందర్ గౌడ్, విద్యుత్ శాఖ సిబ్బంది యాదయ్య, వినోద్, ప్రశాంత్ పాల్గొన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM