byసూర్య | Fri, Mar 01, 2024, 12:13 PM
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోదారులకు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి విద్యుత్ శాఖ సిబ్బంది జీరో బిల్లు రిసిప్టులను శుక్రవారం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నరేందర్ గౌడ్, విద్యుత్ శాఖ సిబ్బంది యాదయ్య, వినోద్, ప్రశాంత్ పాల్గొన్నారు.