byసూర్య | Wed, Dec 06, 2023, 02:40 PM
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్ద దేవాడ గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్థానికులు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జగదీష్, మధు, కే మధు, బాలరాజ్, వీరేశం, సాయిలు, హనుమంత్, తుకారం, సదాశివ్, గంగాధర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.