byసూర్య | Tue, Dec 05, 2023, 10:18 AM
కెసిఆర్ ప్రభుత్వం గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అనుసరించిన నియంతృత్వ, అ ప్రజాస్వామిక విధానాల వల్లనే ఓడిపోయిందని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఆరెల్లి కృష్ణ అన్నారు. న్యూ డెమోక్రాసి నాయకులు రాచర్ల బాలరాజు అధ్యక్షతన ఏకశిలా నగర్ లో సోమవారం జరిగింది. ఈ ఎన్నికల సమీక్ష కార్యక్రమంలో ఆరెల్లి కృష్ణ మాట్లాడుతూ కెసిఆర్ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయనందువల్ల ఓడిపోయారన్నారు.