అ ప్రజాస్వామిక విధానాల వల్లనే ఓడిపోయింది

byసూర్య | Tue, Dec 05, 2023, 10:18 AM

కెసిఆర్ ప్రభుత్వం గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అనుసరించిన నియంతృత్వ, అ ప్రజాస్వామిక విధానాల వల్లనే ఓడిపోయిందని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఆరెల్లి కృష్ణ అన్నారు. న్యూ డెమోక్రాసి నాయకులు రాచర్ల బాలరాజు అధ్యక్షతన ఏకశిలా నగర్ లో సోమవారం జరిగింది. ఈ ఎన్నికల సమీక్ష కార్యక్రమంలో ఆరెల్లి కృష్ణ మాట్లాడుతూ కెసిఆర్ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయనందువల్ల ఓడిపోయారన్నారు.


Latest News
 

సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ Sat, Sep 21, 2024, 01:57 PM
ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి.. Sat, Sep 21, 2024, 01:52 PM
ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం Sat, Sep 21, 2024, 01:36 PM
చిలుకూరు మండల స్థాయి బాల బాలికల క్రీడోత్సవాలు Sat, Sep 21, 2024, 01:35 PM
కుక్కలుబాబోయ్..కుక్కలు Sat, Sep 21, 2024, 01:33 PM