చర్లపల్లి పాఠశాలను సందర్శించిన సీఎంఓ ఐఈసీఓ

byసూర్య | Tue, Dec 05, 2023, 10:16 AM

నడికుడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను హనుమకొండ జిల్లా సీఎంవో, ఐఈసీఓ రాధా సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి, విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి అభినందించారు. పాఠశాల చాలా పరిశుభ్రంగా ఉందని, విద్యార్థులు క్రమశిక్షణగా ఉన్నారని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు విషయాల గురించి సూచనలు సలహాలు చేశారు.


Latest News
 

కామారెడ్డి జిల్లాలో ఓ విషాద ఘటన Sat, Sep 21, 2024, 12:00 PM
రాత్రి కుండపోత.. ఇవాళ భారీ వర్షాలు Sat, Sep 21, 2024, 11:43 AM
డిండి ఎత్తిపోతల పూర్తి చేయాలి Sat, Sep 21, 2024, 11:38 AM
ఒకే వేదిక పై సీఎం రేవంత్, కేటీఆర్.. Sat, Sep 21, 2024, 11:37 AM
ఐపీఎస్ గా ఎంపికైన సిద్ధిసముద్రం తండా వాసి Sat, Sep 21, 2024, 11:33 AM