కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి రాజన్న ఆర్థిక సహాయం

byసూర్య | Sat, Dec 02, 2023, 01:44 PM

మునుగోడు మండలంకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త పసునూరి శంకరయ్య{డీలర్} శుక్రవారం రాత్రి మరణించారు. విషయం తెలుసుకున్న మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తక్షణమే స్పందించి శంకరయ్య కుటుంబానికి భరోసాగా 20వేల రూపాయలను కార్యకర్తల ద్వారా వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయాన్ని అందించడం జరిగింది. అనంతరం కార్యకర్తలు శంకరయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM