byసూర్య | Wed, Nov 22, 2023, 10:46 AM
పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ సదువు మల్లేష్ గారు,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తిరుపతి ఆంజనేయులు గారు మరికొందరు నాయకులు పటాన్చెరు బిఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారి సమక్షంలో బిఎస్పీ పార్టీ లో చేరారు,వారితో పాటు షరీఫ్,వడ్ల రాజు, మహేష్,అబ్దుల్ అజీజ్, బీరేందర్,సాయిలు,ప్రభంజన్,కె ప్రవీణ్,అబ్దుల్ వహీద్, అబ్దుల్ గఫ్ఫార్, మహమ్మద్ ఖలీల్, తిరుపతి ఋషిదేవ్ గారు చేరిన వారిలో ఉన్నారు