పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్

byసూర్య | Wed, Nov 22, 2023, 10:46 AM

పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ సదువు మల్లేష్ గారు,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తిరుపతి ఆంజనేయులు గారు మరికొందరు నాయకులు పటాన్చెరు బిఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారి సమక్షంలో  బిఎస్పీ పార్టీ లో చేరారు,వారితో పాటు షరీఫ్,వడ్ల రాజు, మహేష్,అబ్దుల్ అజీజ్, బీరేందర్,సాయిలు,ప్రభంజన్,కె ప్రవీణ్,అబ్దుల్ వహీద్, అబ్దుల్ గఫ్ఫార్, మహమ్మద్ ఖలీల్, తిరుపతి ఋషిదేవ్ గారు చేరిన వారిలో ఉన్నారు


Latest News
 

తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడం సరికాదన్న ఆర్యవైశ్య మహాసభ Sat, Sep 21, 2024, 05:28 PM
గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం Sat, Sep 21, 2024, 03:51 PM
రాహుల్ వ్యాఖ్యలపై నిరసన Sat, Sep 21, 2024, 03:47 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి Sat, Sep 21, 2024, 03:42 PM
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం Sat, Sep 21, 2024, 03:37 PM