byసూర్య | Wed, Nov 22, 2023, 10:46 AM
కాంగ్రెస్, BJP తెలంగాణ రైతులకు అన్యాయం చేశాయని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, BJP పాలిత రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు పెట్టారు.రూ. 25 వేల కోట్లు ఇవ్వము అని కేంద్రం చెప్పినా.. KCR రైతుల పక్షాన నిలబడ్డారు. కాంగ్రెస్, BJPలకు ఓటేస్తే.. మోటార్లకు మీటర్లు పెట్టుకోవడానికి ఒప్పుకోవడమే. రాజస్థాన్ లో మోటార్లకు మీటర్లు పెట్టారు.. TSలో కూడా పెడతామని రాహుల్ గాంధీ చెప్తారా?' అని ప్రశ్నించారు.