పెనుబల్లిలో విజృంభిస్తున్న జ్వరాలు

byసూర్య | Mon, Sep 25, 2023, 01:59 PM

ఖమ్మం జిల్లా, సత్తుపల్లి: పెనుబల్లి మండలంలో జ్వరాలు పంజా విసురుతున్నాయి. అనేక గ్రామాల్లో ప్రజలు జ్వరాల బారినపడి ఇబ్బందిపడుతున్నారు. రోగులకు పెనుబల్లి ప్రధాన ఆసుపత్రిలో బెడ్లు ఖాళీగా లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెనుబల్లి, వీ ఎంబంజర్, రామచంద్రరావు బంజర్, టేకులపల్లి, లింగగూడెం తదితర గ్రామాల్లో జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. పెనుబల్లి ఆసుపత్రికి వచ్చే రోజువారి ఓపీలో వచ్చే 200 మందిలో 90మంది జ్వరపీడితులే ఉంటున్నారు


Latest News
 

మేడారంలో మినీ జాతర తేదీలు ఖరారు Sat, Oct 26, 2024, 08:45 PM
హెచ్ఆర్ బుక్ ఆవిష్కరణలో పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ Sat, Oct 26, 2024, 08:42 PM
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన విజేతటెక్నో విద్యార్థులు Sat, Oct 26, 2024, 08:39 PM
పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు Sat, Oct 26, 2024, 08:38 PM
మాదక ద్రవ్యాల నిర్మూలన గోడ పత్రికలు ఆవిష్కరణ Sat, Oct 26, 2024, 08:37 PM