ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

byసూర్య | Mon, Sep 25, 2023, 01:54 PM

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసి మిర్చి ధర రూ. 24, 000 జెండాపాట పలకాగా, క్వింట పత్తి ధర రూ. 7050 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈ రోజు ఏసి మిర్చి ధర స్థిరంగా ఉండగా, పత్తి ధర రూ. 50 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.


Latest News
 

మొక్కు తీర్చుకునేందుకు దేవతకు కనుబొమ్మలు సమర్పిస్తున్న ఆదివాసీలు Sat, Oct 26, 2024, 02:56 PM
రైతు భూమిలో బ్యాంకర్ల ఫ్లెక్సీ కలకలం Sat, Oct 26, 2024, 02:54 PM
తండ్రి కొట్టాడ‌ని 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ Sat, Oct 26, 2024, 02:49 PM
సమగ్ర అభివృద్ధికై ప్రభుత్వాలు కృషి చేయాలి Sat, Oct 26, 2024, 02:24 PM
గోల్డ్ ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు Sat, Oct 26, 2024, 01:51 PM