నేటి నుంచి పాలేరు జేఎన్టీయూ తరగతులు

byసూర్య | Mon, Sep 25, 2023, 01:56 PM

ఖమ్మం జిల్లాకు మంజూరైన పాలేరు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఖమ్మంరూరల్ మండలం మద్దులపల్లిలోని ఐటీడీఏకు చెందిన వైటీసీ భవనంలో ఈ తరగతులు ప్రారంభం కానున్నాయని విద్యార్థులకు అధికారులు సమాచారం అందించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ చివరి దశ సమయంలో ఈ కళాశాలకు అనుమతి రాగా, భవనం దొరక్కపోవడంతో ప్రారంభంలో జాప్యం జరిగింది. నేటి నుంచి తాత్కాలికంగా తరగతుల నిర్వహణకు అనుమతిచ్చారు.


Latest News
 

రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM
మిషన్ భగీరథ ట్యాంకులను తరచూ శుభ్ర పరచాలి : మంత్రి సీతక్క Sat, Oct 26, 2024, 04:13 PM
పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్టవ్యాప్త బెటాలియన్ పోలీసుల నిరసన Sat, Oct 26, 2024, 04:11 PM