మార్కెట్ సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి సబితా

byసూర్య | Sun, Sep 24, 2023, 12:17 PM

కందుకూరు మార్కెట్ యార్డును మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం కూరగాయలు అమ్మే మహిళతో ఆప్యాయంగా మాట్లాడారు. వారి పక్కన కూర్చొని, కూరగాయలు కొనుగోలు చేసారు. సబిత రెడ్డి జిందాబాద్, అంటూ నినాదాలు చేసారు. ఆమెతో పాటు మార్కెట్ మొత్తం తిరుగుతూ కూరగాయల వ్యాపారం చేసే మహిలందరితో ఆప్యాయంగా కరచాలనం చేస్తూ ముందుకు సాగారు.


Latest News
 

మొక్కు తీర్చుకునేందుకు దేవతకు కనుబొమ్మలు సమర్పిస్తున్న ఆదివాసీలు Sat, Oct 26, 2024, 02:56 PM
రైతు భూమిలో బ్యాంకర్ల ఫ్లెక్సీ కలకలం Sat, Oct 26, 2024, 02:54 PM
తండ్రి కొట్టాడ‌ని 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ Sat, Oct 26, 2024, 02:49 PM
సమగ్ర అభివృద్ధికై ప్రభుత్వాలు కృషి చేయాలి Sat, Oct 26, 2024, 02:24 PM
గోల్డ్ ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు Sat, Oct 26, 2024, 01:51 PM