byసూర్య | Sun, Sep 24, 2023, 12:17 PM
కందుకూరు మార్కెట్ యార్డును మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం కూరగాయలు అమ్మే మహిళతో ఆప్యాయంగా మాట్లాడారు. వారి పక్కన కూర్చొని, కూరగాయలు కొనుగోలు చేసారు. సబిత రెడ్డి జిందాబాద్, అంటూ నినాదాలు చేసారు. ఆమెతో పాటు మార్కెట్ మొత్తం తిరుగుతూ కూరగాయల వ్యాపారం చేసే మహిలందరితో ఆప్యాయంగా కరచాలనం చేస్తూ ముందుకు సాగారు.