byసూర్య | Sun, Sep 24, 2023, 10:40 AM
నారాయణ్ ఖేడ్ మండలం సంజీవన్ రావు పేట్ కు సమీపంలో ఆదివారం నాగ్ధర్ రోడ్డుపై టీఎస్15యూసి8141 అనే నెంబర్ గల బొలెరో వాహనాన్ని రోడ్డు పై ఆపి డ్రైవర్ ఎక్కడికో వెళ్లడంతో ట్రాఫిక్ స్తంభించింది. 30 పైకి పైగా వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి వాహన దారునిపై చర్యలు తీసుకోవాలని వాహన దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.