byసూర్య | Sat, Sep 23, 2023, 02:53 PM
మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నెహ్రూ నగర్ మంత్రి మల్లారెడ్డి శనివారం సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.