సింగరేణి అవినీతిపై ఈటల సంచలన ఆరోపణలు

byసూర్య | Sat, Sep 23, 2023, 01:34 PM

సింగరేణి అవినీతిపై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాక్‌ల వేలంలో సింగరేణి యాజమాన్యం పాల్గొనకుండా అడ్డుకున్నారంటూ సీఎం కేసీఆర్‌పై ఆరోప‌ణ‌లు చేశారు. కోయగూడెం బ్లాక్ గనుల కేటాయింపుల్లో కేసీఆర్ లబ్ది పొందారని, దీన్ని రబిందో శరత్ చంద్రారెడ్డికి కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధ‌మ‌ని పేర్కొన్నారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM