byసూర్య | Sat, Sep 23, 2023, 01:31 PM
అమీర్పేట్ డివిజన్లోని శివబాగ్లో రూ. 5. 50 లక్షల అంచనాతో సీవరేజీ లైన్కు శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు.. ప్రజలకు చాలా వినియోగ పడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.