పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తలసాని

byసూర్య | Sat, Sep 23, 2023, 01:31 PM

అమీర్‌పేట్ డివిజన్‌లోని శివబాగ్‌లో రూ. 5. 50 లక్షల అంచనాతో సీవరేజీ లైన్‌కు శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు.. ప్రజలకు చాలా వినియోగ పడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

సీఎం కప్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే Sun, Oct 20, 2024, 02:06 PM
బిటి రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు Sun, Oct 20, 2024, 01:50 PM
గంగపుత్రుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి Sun, Oct 20, 2024, 01:49 PM
పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి Sun, Oct 20, 2024, 01:40 PM
నాగార్జునసాగర్ 18 క్రస్ట్ గేట్లు ఎత్తివేత Sun, Oct 20, 2024, 12:27 PM