జూ. అసిస్టెంట్ పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

byసూర్య | Fri, Sep 22, 2023, 10:52 AM

తెలంగాణలో సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతేడాది నిర్వహించిన పరీక్షలో మార్కుల ఆధారంగా అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలని తీర్పునిచ్చింది. ఇటీవల పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం పక్కనబెట్టింది. కాగా. ఈ పరీక్షకు 77,907 మంది హాజరుకాగా.. వీరిలో 49,328 మంది అభ్యర్థులు కనీస మార్కులు సాధించారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM